సెంట్రల్ యూనివర్సిటీ భూములపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు
By Ravi
On

కాంగ్రెస్ పార్టీ,NSUI పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు నాలుగు కేసులు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.బిఆర్ఎస్ పార్టీ నాయకులు సోషల్ మీడియా లో ప్రభుత్వం పై తప్పుడు పోస్టులు పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారంటూ ఫిర్యాదు.యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ ఎగిరేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసిన గచ్చిబౌలి పోలీసులు.డ్రోన్ ఎగిరేసిన వారికి ,41 నోటీసులు జారీ చేసిన పోలీసులు.
Tags:
Latest News

30 Apr 2025 22:04:19
ఎక్సైజ్ శాఖలో కమలాసన్ రెడ్డి దగ్గర పని చేయడం ఎంతో గర్వాంగా ఉందని కమిషనర్ సి హరికిరణ్ అన్నారు. చాలామంది పోలీస్ ఆఫీసర్లతో పని చేసే అవకాశం...