విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పిన రైలు

By Ravi
On
విజయనగరం రైల్వే స్టేషన్ వద్ద పట్టాలు తప్పిన రైలు

విజయనగరం

విజయనగరం రైల్వే స్టేషను వద్ద నాందేడ్ నుండి సంబల్పూర్ వెల్తున్న ఎక్స్‌ప్రెస్ రైల్వే క్రాసింగ్ వద్ద చివరి రెండు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు చివరి రెండు బోగీలు ఈ ఘటనలో ఎటువండి ప్రాణ నష్టం కలగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈఘటన జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తం అయ్యి చివరి రెండు బోగీలను తొలగించి రైలును పంపించారు

Tags:

Advertisement

Latest News

పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..! పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..!
హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి...
థగ్ లైఫ్ మూవీ కోసం మణిరత్నం, కమల్..
బోరబండలో అడ్డుకంచెతో మహిళల ఇబ్బందులు..!
రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..!
అఘోరీ కోసం ప్రొడ్యూసర్ల వేట..!
శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!