కొంపల్లి పారిశుద్ధ్య కార్మికులకు టోపీల పంపిణీ

By Ravi
On
కొంపల్లి పారిశుద్ధ్య కార్మికులకు టోపీల పంపిణీ

WhatsApp Image 2025-03-29 at 7.56.13 PMకుత్బుల్లాపూర్:

రాబోయే ఎండాకాలంలో పారిశుద్ధ కార్మికులు ఎండ తీవ్రతకు తట్టుకోడానికి సహాయంగా, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ శాఖలకు సంబంధించిన 220 మంది పరిశుద్ద కార్మికులకు టోపీలను సంకల్ప్ ఫౌండేషన్ सोशल సర్వీస్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు సతీష్ సాగర్ ఆధ్వర్యంలో పంపిణీ చేయబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా, పారిశుద్ధ కార్మికులకు భోజన వితరణ కార్యక్రమం కూడా నిర్వహించబడింది.WhatsApp Image 2025-03-29 at 7.56.12 PM (1)

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొంపల్లి మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణరెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు జనార్ధన్ రెడ్డి, సరిత, శివాజీ రాజు, అశోక్, మాధురి, దుర్గ, మధు, సంకల్ప్ ఫౌండేషన్ సభ్యులు శ్రీకాంత్ గౌడ్, మహేందర్ సాగర్, మల్లికార్జున్, సాయి ముదిరాజ్, మురళీకృష్ణ, తిరుపతి, శ్రీకాంత్ మరియు మున్సిపాలిటీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.WhatsApp Image 2025-03-29 at 7.56.12 PM

ఈ కార్యక్రమం ద్వారా, పై వేసవి కాలంలో పారిశుద్ధ కార్మికులకు ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో పెట్టుకుని, వారికి కఠినమైన పరిస్థితుల్లో పనిలో సహాయంగా ఉండేందుకు ఉత్సాహాన్ని కలిగించారు.

Tags:

Advertisement

Latest News

సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..!  సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
సంగారెడ్డి TPN :  బీడీఎల్‌ భానూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాశమైలారం పారిశ్రామివాడలో ఉష కాపర్ వైర్స్ కంపెనీలో పనిచేస్తున్న  కైరత్ మియా అనే సెక్యూరిటీ గార్డుపై గురువారం...
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!
ఉత్తమ లక్ష్యాలతో యువత అభ్యున్నతిని సాధించాలి
స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న- మంత్రి గుమ్మడి సంధ్యారాణి
అగ్నిప్రమాదం బాధితులకు అండగా టిడిపి ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు
మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..