హైకోర్టులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి దక్కని ఊరట..!

By Ravi
On

  • సుధీర్ రెడ్డి పిటీషన్ పై హైకోర్టు నిర్ణయం

  • బానోతు సుజాత నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు

  • హైకోర్టు పది రోజుల పాటు విచారణ వాయిదా

  • సుజాత నాయక్ ను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

 

హైదరాబాద్: కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సుధీర్ రెడ్డి తన పై కేసును కొట్టి వేయాలని మరియు అరెస్టు చేయవద్దని హైకోర్టులో అభ్యర్థించారు.

అయితే, ఈ పిటీషన్‌పై హైకోర్టు ఎలాంటి ఊరట ఇవ్వలేదు. కేసు విచారణను పది రోజులపాటు వాయిదా వేసింది.

హైకోర్టు సుజాత నాయక్ గారిని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది, తద్వారా కేసు మరింత విచారణకు దారి తీస్తుంది.

 

 

Tags:

Advertisement

Latest News

జీడిమెట్లలో జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ పర్యటన.. మీడియాపై దాడి.. జీడిమెట్లలో జీహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ పర్యటన.. మీడియాపై దాడి..
మేడ్చల్: రామ్ రెడ్డి నగర్ నుండి సుచిత్ర జాతీయ రహదారి ని కలుపుతూ ఫాక్ సాగర్ చెరువు పక్కనుండి వెళ్ళే 100 ఫీట్ల  రోడ్డువిస్తరణ పనులను అలాగే...
నల్గొండ క్రాస్ రోడ్డులో ట్రాఫిక్ మల్లింపు.. కారణం ఇదే..
నగదు కోసం దోపిడీకి యత్నం.. యువకుడి మృతి..
ప్రాణాలు పణంగా పెట్టి పని చేస్తే.. ఇలాగేనా మాట్లాడేది..
కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్ పై ఉన్న ప్రేమ భారత దేశ త్రివిధ దళాల పై లేదు. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్
సీతక్క సహాయం.. మూర్చరోగికి వైద్యం...
అధికవడ్డి ఆశ చూపి.. పంగానామాలు పెట్టిన పెంగున్ సెక్యూరిటీ సంస్థ..