హైకోర్టులో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి దక్కని ఊరట..!

By Ravi
On

  • సుధీర్ రెడ్డి పిటీషన్ పై హైకోర్టు నిర్ణయం

  • బానోతు సుజాత నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు

  • హైకోర్టు పది రోజుల పాటు విచారణ వాయిదా

  • సుజాత నాయక్ ను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం

 

హైదరాబాద్: కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ గారిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సుధీర్ రెడ్డి తన పై కేసును కొట్టి వేయాలని మరియు అరెస్టు చేయవద్దని హైకోర్టులో అభ్యర్థించారు.

అయితే, ఈ పిటీషన్‌పై హైకోర్టు ఎలాంటి ఊరట ఇవ్వలేదు. కేసు విచారణను పది రోజులపాటు వాయిదా వేసింది.

హైకోర్టు సుజాత నాయక్ గారిని కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది, తద్వారా కేసు మరింత విచారణకు దారి తీస్తుంది.

 

 

Tags:

Advertisement

Latest News