ల్యాండ్ కబ్జా కేసులో మోకీల పిఎస్ లో విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
By Ravi
On
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల: ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మోకిలా పోలీస్ స్టేషన్లో 114 ఎకరాల ల్యాండ్ కబ్జా కేసులో హాజరయ్యారు. గతంలో ల్యాండ్ యజమానులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు, జీవన్ రెడ్డి పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో జీవన్ రెడ్డి అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు అరెస్టు చేయవద్దని, విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జీవన్ రెడ్డి మోకిలా పోలీసులకు హాజరయ్యారు.
గతంలో, భూయజమానులతో సహా మీడియాపై దాడులు చేసిన కేసులు ఉన్న జీవన్ రెడ్డి అనుచరులపై ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనను लेकर విచారణ కొనసాగుతోంది.
Tags:
Latest News
17 Apr 2025 21:11:26
హైదరాబాద్ TPN :
మనీలాండరింగ్ ఆరోపణలతో హైదరాబాద్లోని సాయిసూర్య డెవలపర్స్ సంస్థలో ఈడీ సోదాలు నిర్వహించింది. మొత్తం నాలుగు చోట్ల సోదాలు నిర్వహించిన ఈడీ.. అక్రమ మార్గాల్లో...