ల్యాండ్ కబ్జా కేసులో మోకీల పిఎస్ లో విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
By Ravi
On
మోకిల, 28/03/2025
మోకిలా పోలీస్ స్టేషన్లో 114 ఎకరాల భూ కబ్జా కేసులో ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హాజరయ్యారు. గతంలో భూ యజమానులు ఫిర్యాదు చేయడంతో జీవన్ రెడ్డి పై కేసు నమోదు చేయబడింది.
జీవన్ రెడ్డి, ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించి, అరెస్టు చేయకుండా విచారణకు హాజరయ్యేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఎలాంటి అరెస్టు చేయవద్దని చెప్తూ, విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.
ఈ కేసు గురించి మరింత సమాచారం అందినట్లయితే, గతంలో భూ యజమానులతో పాటు మీడియాపై కూడా దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
జీవన్ రెడ్డి ఇప్పటి వరకు మోకిలా పోలీసులకు సమర్పితమైన అనంతరం, పోలీసులు కేసును మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
19 Apr 2025 15:14:21
ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో,...