అమీన్ పురాలో విషాదం.. ముగ్గురు పిల్లలను చంపి.. తల్లి ఆత్మహత్యయత్నం

By Ravi
On
అమీన్ పురాలో విషాదం.. ముగ్గురు పిల్లలను చంపి.. తల్లి ఆత్మహత్యయత్నం

 

సంగారెడ్డి జిల్లా, అమీన్ పూర్: రాఘవేంద్ర కాలనీ లో విషాదం చోటుచేసుకుంది. లావణ్య అనే గృహిణి తన ముగ్గురు పిల్లలకు పెరుగు అన్నం తినిపించిన తర్వాత మూడు పిల్లలు అర్థరాత్రి మృతి చెందారు. ఈ విషయం తెల్లవారు జామున లావణ్య భర్త చూసి ఆకలి వేయడం, పిల్లల పరిస్థితి చూసి అప్రమత్తమయ్యారు.

ముగ్గురు పిల్లలు సాయి కృష్ణ (12), మధుప్రియ (10), గౌతం (8) తినిన ఆహారంతో అస్వస్థతకు గురై మృతి చెందారు. గృహిణి లావణ్య కూడా అస్వస్థతకు గురై ఆసుపత్రికి తరలించబడ్డారు. ఆమెకు చికిత్స అందించడం జరుగుతుంది.

పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. విషం లేదా ఆహారంతో సంబంధం ఉన్న కారణం వంటి కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్(సీఐడీ) అధికారులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.

ప్రస్తుతం, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మృతుల వివరాలు:

  1. సాయి కృష్ణ (12)

  2. మధుప్రియ (10)

  3. గౌతం (8)

పోలీసులు కేసు నమోదు చేసి, బాధిత కుటుంబానికి సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.

Tags:

Advertisement

Latest News

పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..! పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..!
హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి...
థగ్ లైఫ్ మూవీ కోసం మణిరత్నం, కమల్..
బోరబండలో అడ్డుకంచెతో మహిళల ఇబ్బందులు..!
రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..!
అఘోరీ కోసం ప్రొడ్యూసర్ల వేట..!
శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!