తీవ్ర దాడి: టీడీపీ సానుభూతిపరులపై కత్తితో దాడి
By Ravi
On
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి:
మోపిదేవి ఎస్సీ కాలనీలోని గుంటూరు బాల మురళి మరియు అశోక్ కుమార్ అనే ఇద్దరు టీడీపీ సానుభూతిపరులపై కత్తితో దాడి జరిగింది. ఇంటి దగ్గర జరిగిన గొడవ నేపథ్యంలో, కొబ్బరి బొండాల కత్తితో అరజా సుబ్రహ్మణ్యం మరియు అతని కుటుంబ సభ్యులు ఈ దాడిని చేశారు.
ఈ దాడిలో గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది.
పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
18 Apr 2025 14:28:16
హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి...