తీవ్ర దాడి: టీడీపీ సానుభూతిపరులపై కత్తితో దాడి

By Ravi
On
తీవ్ర దాడి: టీడీపీ సానుభూతిపరులపై కత్తితో దాడి

కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి:

మోపిదేవి ఎస్సీ కాలనీలోని గుంటూరు బాల మురళి మరియు అశోక్ కుమార్ అనే ఇద్దరు టీడీపీ సానుభూతిపరులపై కత్తితో దాడి జరిగింది. ఇంటి దగ్గర జరిగిన గొడవ నేపథ్యంలో, కొబ్బరి బొండాల కత్తితో అరజా సుబ్రహ్మణ్యం మరియు అతని కుటుంబ సభ్యులు ఈ దాడిని చేశారు.

ఈ దాడిలో గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది.

పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..! పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..!
హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి...
థగ్ లైఫ్ మూవీ కోసం మణిరత్నం, కమల్..
బోరబండలో అడ్డుకంచెతో మహిళల ఇబ్బందులు..!
రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..!
అఘోరీ కోసం ప్రొడ్యూసర్ల వేట..!
శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!