మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రకాష్ ను పరామర్శించిన తోపుడు బండ్ల సంఘం సభ్యులు

By Ravi
On
మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రకాష్ ను పరామర్శించిన తోపుడు బండ్ల సంఘం సభ్యులు

మండపేట పురపాలక సంఘం మాజీ ఛైర్మన్ చుండ్రు శ్రీ వరప్రకాష్ ను, తోపుడు బండ్ల సంఘం ఆదివారం పరామర్శించింది. ఈ సందర్భంగా, ప్రకాష్ తల్లి అనంతలక్ష్మి మృతికి బంధువులు, మిత్రుల సహాయం అందించారు.

మండపేట పట్టణంలోని తోపుడు బండ్ల సంఘం ప్రెసిడెంట్ పుచ్చకాయ సత్యనారాయణ ఆధ్వర్యంలో, దివంగత చుండ్రు అనంతలక్ష్మి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో, తోపుడు బండ్ల సంఘం ప్రెసిడెంట్ పుచ్చకాయ సత్యనారాయణ, తోపుడు బండ్ల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..