Category
హ్యాష్‌ట్యాగ్స్: #మావోయిస్టులు #కూంబింగ్ #తెలంగాణఛత్తీస్‌గఢ్ #భద్రతాబలగాలు #బస్తర్ #శాంతిచర్చలు #మహారాష్ట్ర #అటవీప్రాంతం #ఆపరేషన్ #కమాండోలు
జాతీయం 

సంచలన లేఖ విడుదల చేసిన మావోయిస్టులు

సంచలన లేఖ విడుదల చేసిన మావోయిస్టులు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టుల నుంచి సంచలన లేఖ విడుదలైంది. భద్రతా బలగాలు కొనసాగిస్తున్న భారీ కూంబింగ్ ఆపరేషన్‌ను తక్షణం నిలిపేయాలని లేఖలో కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు ముందుకు రావాలని మావోయిస్టులు పేర్కొన్నారు. ఈ ప్రకటనను బస్తర్ ప్రాంతానికి చెందిన మావోయిస్టు ఇన్‌ఛార్జ్ రూపేశ్ విడుదల చేశారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర...
Read More...

Advertisement