Category
#పహల్గాం_దాడి #TRSనిరసన #MirpetMunicipality #Maheshwaram #KashmirAttack #ఉగ్రవాదం_ఖండన #TRSLeadersProtest #ArakalaKameshReddy
తెలంగాణ  రంగారెడ్డి 

పహల్గామ్‌ దాడిని ఖండిస్తూ నిరసన తెలిపిన టీఆర్‌ఎస్ నేతలు

పహల్గామ్‌ దాడిని ఖండిస్తూ నిరసన తెలిపిన టీఆర్‌ఎస్ నేతలు మహేశ్వరం నియోజకవర్గంలోని మిర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు అరకల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలో, కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన అమానుష ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ టీఆర్‌ఎస్ (భారత రాష్ట్ర సమితి) నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ దాడిలో 25 మంది అమాయక పర్యాటకులు ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోవడం ప్రజాస్వామ్య విలువలకు మచ్చతగిలించిందని నేతలు ఆవేదన...
Read More...

Advertisement