MAHESH ARN
ఆంధ్రప్రదేశ్  తిరుపతి  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభం

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభం తిరుచానూరు, జూన్ 7:శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు తిరుచానూరులో శనివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామివారు పద్మపుష్కరిణిలో అల్లంకారించబడిన తెప్పపై మూడు ప్రదక్షిణలుగా విహరించి భక్తులకు దివ్య...
Read...
ఆంధ్రప్రదేశ్  పశ్చిమ గోదావరి  ఏలూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

ఒప్పంద ఉద్యోగిని పెత్తనం

ఒప్పంద ఉద్యోగిని పెత్తనం - అవినీతి ఆరోపణలలో మహిళాభివృద్ధి శాఖ- అర్హతలేని వారికి పోస్టింగ్ కోసం అర్హులపై బురద- ఏళ్లుతరబడి ఒకే చోట తిష్ఠ -  సహా ఉద్యోగులపై అహంకారం
Read...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి  చిత్తూరు  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

మహిళా సాధికారతకు నిరంతరకృషి

మహిళా సాధికారతకు నిరంతరకృషి తిరుపతి, జూన్ 7 : మహిళల ఆత్మగౌరవ పరిరక్షణకు సమిష్టికృషి సాగించాలని ప్రముఖ సామాజికవేత్త, కేంద్ర ప్రభుత్వ "రాజ్యమహిళా సమ్మాన్" అవార్డు గ్రహీత నల్లాని రాజేశ్వరి విజ్ఞప్తి చేశారు. మహిళా సాధికారత సాధన దిశగా ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని కోరారు. శనివారం...
Read...
ఆంధ్రప్రదేశ్  తిరుపతి  Lead Story  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

శ్రీకాళహస్తిలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యశాల

శ్రీకాళహస్తిలో  భారతీయ జనతా పార్టీ  జిల్లా కార్యశాల భారతీయ జనతా  కేంద్ర రాష్ట్ర  పార్టీ సూచనల మేరకు  తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ  కార్య శాల జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగినది. దీనికి ముఖ్య అతిథిగా  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, రాష్ట్ర...
Read...
తెలంగాణ  హైదరాబాద్   తెలంగాణ మెయిన్  

హైదరాబాద్‌లో చేప ప్రసాదం 2025: తేదీలు ఖరారు

హైదరాబాద్‌లో చేప ప్రసాదం 2025: తేదీలు ఖరారు ప్రతి సంవత్సరం మృగశిర కార్తె సందర్భంగా నిర్వహించే చేప ప్రసాదం (చేప మందు) పంపిణీకి ఈసారి తేదీలు ఖరారయ్యాయి. బత్తిని   కుటుంబం సుమారు 170 ఏళ్లుగా ఈ ఉచిత సేవను కొనసాగిస్తోంది. ఈ సంవత్సరం చేప ప్రసాదాన్ని జూన్ 8 ఉదయం...
Read...
ఆంధ్రప్రదేశ్  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

జనసేనలో భగ్గుమన్న అసంతృప్తి.. సోషల్ మీడియాలో ఘాటు ప్రశ్నలు

జనసేనలో భగ్గుమన్న అసంతృప్తి.. సోషల్ మీడియాలో ఘాటు ప్రశ్నలు జనసేనలో భగ్గుమన్న అసంతృప్తి.. సోషల్ మీడియాలో ఘాటు ప్రశ్నలు తుని రైలు దగ్ధం కేసు ఫైలును కదిపినందుకు అలజడి రేగింది. కాని ఇప్పుడు జనసేన తన పార్టీలో వారికే వార్నింగ్ ఇస్తూ రిలీజ్ చేసిన నోట్ మరింత అలజడి రేపింది. ఏకంగా...
Read...

About The Author