ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్..10మందికి గాయాలు..

On
ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్..10మందికి గాయాలు..

రంగారెడ్డిజిల్లా: కందుకూరు శ్రీశైలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.IMG-20250609-WA0021బైక్ పై వెళుతున్న వ్యక్తిని తప్పించబోయిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి 11కెవి విద్యుత్ స్తంభాని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాన్స్ ఫార్మర్ జంపర్ పడిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.  ప్రమాద సమయంలో బస్సులో 25మంది ప్రయాణికులు ఉన్నారు. అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వస్తుండగా ఘటన జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న కందుకూర్ పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Latest News

ఒళ్లు జలదరించేలా టిజిఐసిసిసిలో మాక్ డ్రిల్.. ఒళ్లు జలదరించేలా టిజిఐసిసిసిలో మాక్ డ్రిల్..
డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన కార్యక్రమం మాక్ డ్రిల్ లో పాల్గొన్న పలు శాఖల అధికారులు అగ్నిప్రమాదలను ఆషామాషీగా తీసుకోవద్దు.. అప్రమత్తంగా ఉండాలి:సీపీ సివి ఆనంద్. ...
భారీగా బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ..!
ట్రూ పాయింట్ న్యూస్ వార్తకు స్పందన. రంగంలోకి దిగిన అధికారులు..
తెలంగాణ హైకోర్టులో ఓబుళాపురం కేసు విచారణ వాయిదా..
గోవా నుండి వచ్చే వాహనాల తనఖీలు.. మద్యం బాటిళ్ల స్వాధీనం..
వైసిపి క్షమాపణ చెప్పాలి: తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్
సింహ వాహనంపై యోగ నారాయణ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు