పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో పిజీ విద్యార్థుల ధర్నా..

On
పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో పిజీ విద్యార్థుల ధర్నా..

రంగారెడ్డిజిల్లా: చేవెళ్ల మండల కేంద్రంలో ఉన్న పట్నం మహేందర్రెడ్డి మెడికల్ కాలేజీ లో చదువుతున్న గ్రాడ్యుయేట్ మరియు పీజీ విద్యార్థులు తమకు మూడు నెలల నుంచి స్టైఫండ్ ఇవ్వడంలేదని ధర్నా నిర్వహించారు. మెడికల్  కౌన్సిల్ రూల్స్ ప్రకారం మాకు ప్రతి నెల కాలేజీలో టైఫండ్ ఇవ్వాల్సి ఉండగా గత మూడు నెలల నుంచి తమకు ఎలాంటి రూపాయి కూడా అందించలేదని విద్యార్థులు వాపోతున్నారు. స్టైఫండ్ గురించి మేనేజ్మెంట్ అడిగితే వారు మా తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఆరు లక్షలు అదనంగా కడితే మీకు ఫుల్ స్టైఫండ్ అందిస్తామని తల్లిదండ్రులతో చెప్తున్నారని ఈ సందర్భంగా విద్యార్థులు తెలిపారు. ప్రభుత్వ కాలేజీల్లో ఎలాగైతే పీజీ స్టూడెంట్స్ కు స్టైఫండ్ ఇస్తున్నారో అలాగే ప్రైవేట్ కాలేజీలో కూడా ఇవ్వాలని గవర్నమెంట్ జీవోను కూడా తెచ్చిందని కానీ ఆ జీవోను పక్కనపెట్టి మాకు ఎలాంటి స్టైఫండ్ ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు దయచేసి ప్రభుత్వం కానీ మీడియా కానీ సపోర్ట్ చేయాలని వారు కోరుతున్నారు.

Advertisement

Latest News

ఒళ్లు జలదరించేలా టిజిఐసిసిసిలో మాక్ డ్రిల్.. ఒళ్లు జలదరించేలా టిజిఐసిసిసిలో మాక్ డ్రిల్..
డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన కార్యక్రమం మాక్ డ్రిల్ లో పాల్గొన్న పలు శాఖల అధికారులు అగ్నిప్రమాదలను ఆషామాషీగా తీసుకోవద్దు.. అప్రమత్తంగా ఉండాలి:సీపీ సివి ఆనంద్. ...
భారీగా బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ..!
ట్రూ పాయింట్ న్యూస్ వార్తకు స్పందన. రంగంలోకి దిగిన అధికారులు..
తెలంగాణ హైకోర్టులో ఓబుళాపురం కేసు విచారణ వాయిదా..
గోవా నుండి వచ్చే వాహనాల తనఖీలు.. మద్యం బాటిళ్ల స్వాధీనం..
వైసిపి క్షమాపణ చెప్పాలి: తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్
సింహ వాహనంపై యోగ నారాయణ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు