ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్..10మందికి గాయాలు..

On
ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్..10మందికి గాయాలు..

రంగారెడ్డిజిల్లా: కందుకూరు శ్రీశైలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.IMG-20250609-WA0021బైక్ పై వెళుతున్న వ్యక్తిని తప్పించబోయిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి 11కెవి విద్యుత్ స్తంభాని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాన్స్ ఫార్మర్ జంపర్ పడిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.  ప్రమాద సమయంలో బస్సులో 25మంది ప్రయాణికులు ఉన్నారు. అచ్చంపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ వస్తుండగా ఘటన జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న కందుకూర్ పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Latest News

వైసిపి క్షమాపణ చెప్పాలి: తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్ వైసిపి క్షమాపణ చెప్పాలి: తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల: 09-06-2025 శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో జరిగిన నిరసన కార్యక్రమంలో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి మహిళకు...
సింహ వాహనంపై యోగ నారాయణ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు
పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజీలో పిజీ విద్యార్థుల ధర్నా..
సిట్ ఎదుట విచారణకు హాజరైన మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు..
ఆటోనగర్ లోని సాక్షి కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ఓజిలిలో నిర్లక్ష్యానికి బలైన ప్రజా ఫిర్యాదుల వేదిక?
బిగ్ బ్రేకింగ్