తెలంగాణ హైకోర్టులో ఓబుళాపురం కేసు విచారణ వాయిదా..

On
తెలంగాణ హైకోర్టులో ఓబుళాపురం కేసు విచారణ వాయిదా..

తెలంగాణ హైకోర్టులో ఓబుళాపురం మైనింగ్ కేసు విచారణ వాయిదా పడింది. సీబీఐ తీర్పును కొట్టివేయాలన్న అప్పీల్ పిటీషన్ల విచారణ ఆగస్టు 11కు వాయిదా పడింది.  దీనితో శిక్షపడ్డ దోషుల బెయిల్ పిటిషన్లను హైకోర్టు రిజర్వ్‌ చేసింది. రేపు గాలి జనార్ధన్‌రెడ్డి మధ్యంతర పిటిషన్లు వింటామని సీబీఐ కోర్టు తీర్పుపై స్టే విధించాలన్న పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది. గాలి జనార్ధన్‌రెడ్డి, అతని పీఏ అలీఖాన్, రాజగోపాల్‌, శ్రీనివాస్‌రెడ్డికి ఏడేళ్ల జైలు శిక్ష  సీబీఐ కోర్టు విధించిన సంగతి తెలిసిందే.  సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Latest News

ఒళ్లు జలదరించేలా టిజిఐసిసిసిలో మాక్ డ్రిల్.. ఒళ్లు జలదరించేలా టిజిఐసిసిసిలో మాక్ డ్రిల్..
డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో సాగిన కార్యక్రమం మాక్ డ్రిల్ లో పాల్గొన్న పలు శాఖల అధికారులు అగ్నిప్రమాదలను ఆషామాషీగా తీసుకోవద్దు.. అప్రమత్తంగా ఉండాలి:సీపీ సివి ఆనంద్. ...
భారీగా బస్ పాస్ ధరలను పెంచిన ఆర్టీసీ..!
ట్రూ పాయింట్ న్యూస్ వార్తకు స్పందన. రంగంలోకి దిగిన అధికారులు..
తెలంగాణ హైకోర్టులో ఓబుళాపురం కేసు విచారణ వాయిదా..
గోవా నుండి వచ్చే వాహనాల తనఖీలు.. మద్యం బాటిళ్ల స్వాధీనం..
వైసిపి క్షమాపణ చెప్పాలి: తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతిశంకర్
సింహ వాహనంపై యోగ నారాయణ స్వామి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు