కూకట్పల్లి డ్రగ్స్ కేసులో ఇద్దరు ఏపీ పోలీసుల అరెస్ట్..

By Ravi
On
కూకట్పల్లి డ్రగ్స్ కేసులో ఇద్దరు ఏపీ పోలీసుల అరెస్ట్..

హైదరాబాద్: Screenshot_20250604_213319_WhatsAppకూకట్ పల్లి డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితులు ఇద్దరు ఏపీ పోలీసులను అరెస్ట్  చేశారు. తిరుపతిలో టాస్క్ ఫోర్స్  కానిస్టేబుల్ గా పని చేస్తున్న గుణ శేఖర్ ను అతనికి సహకరించిన  హెడ్ కానిస్టేబుల్ రామచంద్రను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు. ఎఫీడ్రిన్ డ్రగ్ ను కానిస్టేబుల్ గుణశేఖర్ కు ఎవరు సప్లై చేస్తున్నారనే దానిపై విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో  రిమాండ్ లో ఉన్న ఐదు మంది నిందితులను కస్టడీ కి తీసుకొని విచారణ చేసేందుకు రెడీ అయ్యారు.

Advertisement

Latest News