నల్గొండ క్రాస్ రోడ్డులో ట్రాఫిక్ మల్లింపు.. కారణం ఇదే..

By Ravi
On
నల్గొండ క్రాస్ రోడ్డులో ట్రాఫిక్  మల్లింపు.. కారణం ఇదే..

మలక్ పేట నల్గొండ ఎక్స్ రోడ్డులో అధికారులు ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు. శుక్రవారం నుండి అక్బర్ బాగ్ నుండి ప్రధాన రోడ్లపై విఫరీతంగా పారుతున్న మురుగు నీరు సమస్యతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. విషయం తెలియగానే  పరి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, 
జలమండలి ఈడీ మయాoక్ మిట్టల్, ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ ఉన్నతాధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. దిల్ షుఖ్ నగర్, కోఠి నుండి నల్గొండ క్రాస్ రోడ్డు మీదుగా వెళ్లే వాహనాలను మళ్లింపులో చేపట్టారు. వాన దారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ గమ్యస్థానం చేరుకొని తమకు సహకరించాలని అధికారులు కోరారు. వీలైనంత త్వరలో సమస్యకు పరిష్కారం చేపడతామని తెలియజేశారు.

Advertisement

Latest News

పెంగ్విన్ కేసును ఈఓడబ్ల్యుకి బదిలీ చేసిన పోలీసులు.. పెంగ్విన్ కేసును ఈఓడబ్ల్యుకి బదిలీ చేసిన పోలీసులు..
మేడ్చల్ జిల్లా:జీడిమెట్ల పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో సంచ‌లనం సృష్టించిన పెట్టుబ‌డుల‌తో మోసం చేసిన కేసును ఈఓడబ్ల్యూ కి బ‌దిలీ చేశారు.  చింత‌ల్ సూర్య‌న‌గ‌ర్‌లో పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో...
గోపన్నపల్లిలో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ వేడుకలు.
పార్కింగ్ చేసిన వాహనాలే వారి టార్గెట్..
ఆబ్కారీ భవన్ లో అంబరాన్నంటిన తెలంగాణ సంబరాలు..
డిజిపి కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..
బడంగిపేటలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..
కేసీఆర్.. పవన్ కళ్యాణ్ పై మండిపడిన సిపిఐ నారాయణ..