వేర్వేరు ప్రాంతాల్లో ఎక్సైజ్ దాడి.. డ్రగ్స్..గంజాయి స్వాధీనం..

By Ravi
On
వేర్వేరు ప్రాంతాల్లో ఎక్సైజ్ దాడి.. డ్రగ్స్..గంజాయి స్వాధీనం..

 రామాంతపూర్ మాధురి రెస్టారెంట్ సమీపంలో డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఏ టీం సిబ్బంది దాడులు నిర్వహించారు.
 ఈ దాడుల్లో 10 ఎల్ఎస్డి బ్లాస్ట్ ను పట్టుకున్నారు. 
 డ్రగ్స్ తో పాటు ఒక మొబైల్ స్కూటీని కూడా స్వాధీనం చేసుకున్నారు.  నిందితులు ఎం. దీపక్, కెవిన్, మహమ్మద్ సాజిద్ లను అరెస్ట్ చేసి ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు ఏ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు.
1.1 కేజీల గంజాయి పట్టివేత..
 సరూర్నగర్ లో గంజాయి అమ్మకాలు జరుపుతున్నారన్న సమాచారం మేరకు ఎస్టీఎఫ్ సి టీం సిబ్బంది దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో1.1 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రజ్వల్ సి. పవన్ ప్రసన్నకుమార్ ఎం. శ్రీకర్లను అరెస్ట్ చేశారు. ఇదే కేసులో డి స్వప్నిక్ పరార్ లో ఉన్నట్లు ఎస్టిఎఫ్ సిటీ సీ టీమ్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.IMG-20250530-WA0093

Advertisement

Latest News

కూలిన షాద్ నగర్ ఎక్సైజ్ కార్యాలయ పైకప్పు.. కానిస్టేబుల్ కి గాయాలు.. కూలిన షాద్ నగర్ ఎక్సైజ్ కార్యాలయ పైకప్పు.. కానిస్టేబుల్ కి గాయాలు..
కాలం చెల్లిన ఎక్సైజ్ ప్రభుత్వ కార్యాలయం భవనం పైకప్పు అకస్మాత్తుగా కొంత భాగం కూలడంతో ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రంగారెడ్డి జిల్లా...
బాలపూర్ ఎక్స్ రోడ్.. రెడ్డి సేవా సమితి నూతన కమిటీ ఏర్పాటు..
స్వామివారి సన్నిధిలో..చచ్చేలా కొట్టుకున్నారు..
జులై 11న లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు..
డేట్ ఫిక్స్ అయ్యింది.. సార్ వస్తున్నారు.. గెట్ రెడీ..
ఆయన పనితీరు ఎస్టి ఎఫ్ టీమ్‌లకు ఎంతో ఉపయోగపడింది. ఎక్సైజ్ డైరెక్టర్‌ షానవాజ్‌ ఖాసీం..
బాధితుల ఫిర్యాదులను నమోదు చేయండి: డిజిపి డాక్టర్ జితేందర్..