అనారోగ్యంతో ఆస్పత్రికి వల్లభనేని వంశీ..!

By Ravi
On
అనారోగ్యంతో ఆస్పత్రికి వల్లభనేని వంశీ..!

పలు కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఆయన్ని  పోలీసులు విజయవాడ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షల అనంతరం తిరిగి కారాగారానికి తీసుకెళ్లారు. కాళ్లు వాచిపోయాయని.. తను రోజు వాడే చెప్పులే వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారని సమాచారం. 3 గంటల పాటు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

Tags:

Advertisement

Latest News

సుభాష్ నగర్ లో అపార్ట్మెంట్ పై  నుండి దూకి వివాహిత ఆత్మహత్య సుభాష్ నగర్ లో అపార్ట్మెంట్ పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేగింది.  సుభాష్ నగర్ లో  వివాహిత లక్ష్మీ  (25) ఆత్మహత్య చేసుకుంది. అపార్ట్మెంటు పై నుండి దూకి ఘాతుకానికి పాల్పడింది.డిసెంబర్...
ఎరక్కపై ఇరుక్కున్న యూట్యూబర్ అన్వేష్.. ప్రపంచ యాత్రికుడిపై కేసు నమోదు
తుమ్మలూరు వద్ద రోడ్డుప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. 30 మందికి గాయాలు
84 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. పరారీలో నిందితులు..!
అనారోగ్యంతో ఆస్పత్రికి వల్లభనేని వంశీ..!
అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో గున్న ఏనుగు మృతి..!
నెహ్రూ జూపార్క్‌లో వేసవి శిబిరం ప్రారంభం..!