అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో గున్న ఏనుగు మృతి..!
By Ravi
On
చిత్తూరు, శేఖర్ : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని బంగారుపాలెం మండలం మొగిలి అనే గ్రామంలో గున్న ఏనుగు మృతిచెందింది. గత నెలలో వేటగాళ్ల నాటుబాంబు వుచ్చు మూడేళ్ల గున్న ఏనుగు గాయపడింది. ఈ ఏనుగుకు చికిత్స చేయడం కోసం అటవీశాఖ అధికారులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు గాయపడ్డ ఏనుగు గుంపులో ఉన్నట్టుగా ఎలిఫెంట్ ట్రాకర్స్ గుర్తించాయి. కానీ.. అటవీశాఖ అధికారుల మాత్రం సదరు గున్న ఏనుగుకు చికిత్స చేయలేక చేతులెత్తేశారు. తీవ్ర అనారోగ్యంతో ఆ ఏనుగు ఈరోజు మృతి చెందినట్లు ఫారెస్ట్ డాక్టర్స్ తెలిపారు.
Related Posts
Latest News
04 May 2025 09:32:21
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై వీడియోస్ చేస్తూ ఒక్కొక్కరి తప్పులను ఎండగడుతూ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేసిన ప్రపంచ యాత్రికుడు యూట్యూబర్ అన్వేష్...