హిమాయత్ నగర్ లో వ్యక్తి దారుణహత్య.. ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు
By Ravi
On
హిమాయత్ నగర్ లో కలకలం రేగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ భవనంలోని లిఫ్ట్ లో ఓ వ్యక్తి డెడ్ బాడీ ఉందని బ్యాంక్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్ కి వచ్చిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తిని హత్య చేసి అగంతకులు లిఫ్ట్ గుంతలో పడేసి ఉంటారని భావిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, క్లూస్ టీమ్ తో కలిసి ఆధారాలు సేకరిస్తున్నారు. భవనంలో ఉన్న సిసి కెమెరాలు పరిశీలిస్తున్నారు.
Tags:
Latest News
28 Apr 2025 21:05:26
గ్రూప్1 పిటీషనర్లకు హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారన్న జస్టిస్ నగేష్ భీమపాక, పిటీషనర్లకు 20వేల జరిమానా విధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన...