5 కోట్ల డిమాండ్... బెదిరింపు.. బ్లాక్ మెయిల్ కేసులో రిపోర్టర్ శ్యామ్ అరెస్ట్
By Ravi
On
ఓ వ్యాపారవేత్తను బెదిరించి రూ. 5 కోట్లు డిమాండ్ చేసిన కేసులో రిపోర్టర్ శ్యామ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్ కు చెందిన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాధిత వ్యాపారవేత్త చేసిన ఫిర్యాదు మేరకు బెదిరింపు, బ్లాక్ మెయిల్ కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు, శ్యామ్ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఉప్పర్పల్లి మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరిచారు.
Latest News
08 May 2025 21:17:15
హైడ్రా అంటే ఇళ్లు కూల్చేది అన్నట్లుగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని.. హైడ్రా అంటే ప్రజల ఆస్తులు రక్షించేదని సీఎం రేవంత్ రెడ్డితెలిపారు. హైదరాబాద్ బుద్ధ భవన్లో గురువారం...