కీసరలో లైకా కాయిన్స్ పేరుతో ఘరానా మోసం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
By Ravi
On
మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో లైకా బిట్ కాయిన్ పేరుతో ఘరానా మోసం బయట పడింది. రూ.10 వేలు పెడితే 30 వేలు లాభాలు వస్తాయని , పెట్టుబడికి రెండింతల లాభాలు అంటూ నమ్మించి కేటుగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. టార్గెట్ పూర్తి కాగానే ఆన్ లైన్ లో వెబ్ సైట్ ఎత్తేయడంతో 11 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన బాధితులు శ్రీరంగం , వీరేంద్ర , బ్రహ్మ చారిలు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల పిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tags:
Latest News
04 May 2025 21:40:13
రాచకొండ కమిషనరేట్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కిడ్నాప్ కలకలం రేగింది. కిరాణ షాప్ నడుపుకునే ఆజం (25) అనే యువకుడిని గుర్తుతెలియని దుండగులు బలవంతంగా తీసుకు...