నార్సింగి పోలీసులపై లావణ్య సంచలన ఆరోపణలు..!
By Ravi
On

రాజ్ తరుణ్, అతడి తల్లితండ్రుల మీద ఫిర్యాదు చేస్తే నార్సింగి పోలీసులు కేస్ పెట్టడం లేదని లావణ్య ఆరోపించారు. శుక్రవారం రాత్రి కూడా కొంతమంది తన ఇంటికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని ఫిర్యాదు చేశారు. పోలీసులు న్యాయం చేయకపోతే పోలీస్స్టేషన్ ముందే ప్రాణాలు విడుస్తానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పినా న్యాయం చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి రాజ్తరుణ్తోపాటు అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Related Posts
Latest News

27 Apr 2025 05:35:51
రంగారెడ్డిజిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం చందన్ వెళ్లి గ్రామంలో మట్టి మాఫియా చెలరేగి పోతోంది. గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో అర్ధరాత్రి మట్టిని తోడి గుట్టుచప్పుడు...