మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్..

By Ravi
On
మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్..

సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కిస్తుండగా నెక్స్ట్ లెవెల్ హైప్ దీనిపై ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ లేట్ గానే మొదలైనా ఇపుడు శరవేగంగా కంప్లీట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. పైగా ఈ సినిమా లోకేషన్స్ విషయంలో కూడా జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పైగా ఈ సినిమాను మహేష్ బాబు సినీ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా తీర్చి దిద్దనున్నారు.

ఇక లేటెస్ట్ గా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా అప్పుడే మూడో షెడ్యూల్ లోకి ఎంటర్ అయ్యిపోయిందట. దీనితో జక్కన్న అండ్ టీం సైలెంట్ గా అంతే వేగంగా పనులు చేసేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. అలాగే ఈ కొత్త షెడ్యూల్ లో నటి ప్రియాంక చోప్రా కూడా జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి మాత్రం ఈ భారీ సినిమా ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది అని చెప్పవచ్చు.

Advertisement

Latest News

బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..! బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫైర్‌..!
హైదరాబాద్‌ లోకల్‌బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌కు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉండడంతోనే.. ఆ పార్టీ బంఢారం బయటపడిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ విమర్శించారు. ఎంఐఎంను గెలిపించేందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
కడియం సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌ @ అక్రమాలకు కేరాఫ్‌ అడ్రస్‌..!
యథేచ్చగా అక్రమ సెల్లార్ తవ్వకాలు..!
యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్‌పై అవగాహన..!
సెక్యూరిటీగార్డ్‌పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి..! 
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!