తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!

By Ravi
On
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!

సమాచారం ఇవ్వకుండా ఓ నిందితుడిని అరెస్ట్‌ చేశారంటూ.. కోల్‌కతా పోలీసులు తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. ఓ చీటింగ్ కేసులో నిందితుడు జస్బిందర్ సింగ్‌ను హైదరాబాద్ పోలీసులు కోల్‌కతాలో అరెస్ట్‌ చేశారు. ఐతే.. ఈ అరెస్ట్‌ చేసే సమయంలో కోల్‌కతా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్‌ చేయడంపై కోల్‌కతా పోలీసులు ఫైర్‌ అయ్యారు. దీంతో హైదరాబాద్‌ గోల్కొండ పోలీసులపై కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.

Advertisement

Latest News

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..! జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..!
జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి...
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌..!
స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్రే ప్రభుత్వ లక్ష్యం : బొజ్జల సుధీర్‌రెడ్డి
శ్రీకాళహస్తిలో రోజా దిష్టిబొమ్మకి చెప్పుల దండ..!
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై రఘునందన్‌రావు ఫైర్‌
హైదరాబాద్‌ మారేడ్‌పల్లిలో చైన్ స్నాచింగ్‌..!
తెలంగాణ పోలీస్‌శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించడంపై డీజీపీ హర్షం