తెలంగాణ పోలీసులపై కిడ్నాప్ కేసు..!
By Ravi
On
సమాచారం ఇవ్వకుండా ఓ నిందితుడిని అరెస్ట్ చేశారంటూ.. కోల్కతా పోలీసులు తెలంగాణ పోలీసులపై కిడ్నాప్ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. ఓ చీటింగ్ కేసులో నిందితుడు జస్బిందర్ సింగ్ను హైదరాబాద్ పోలీసులు కోల్కతాలో అరెస్ట్ చేశారు. ఐతే.. ఈ అరెస్ట్ చేసే సమయంలో కోల్కతా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేయడంపై కోల్కతా పోలీసులు ఫైర్ అయ్యారు. దీంతో హైదరాబాద్ గోల్కొండ పోలీసులపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
Related Posts
Latest News
19 Apr 2025 22:02:54
జేఈఈ మెయిన్స్లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి...