ఏపీలో రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్..!
By Ravi
On
ఏపీలో రాజ్యసభ స్థానానికి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో.. ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఈనెల 29 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువుంది. మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు. 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో.. ఈ ఎన్నిక అనివార్యమైంది.
Related Posts
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...