ఏపీలో రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్‌..!

By Ravi
On
ఏపీలో రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్‌..!

ఏపీలో రాజ్యసభ స్థానానికి ఎలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో.. ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఈనెల 29 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువుంది. మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు. 2028 జూన్‌ వరకు పదవీకాలం ఉండగానే విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో.. ఈ ఎన్నిక అనివార్యమైంది.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!