Category
#విజయసాయిరెడ్డి_రాజీనామా
ఆంధ్రప్రదేశ్  ఆంధ్రప్రదేశ్ మెయిన్   Featured 

ఏపీలో రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్‌..!

ఏపీలో రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్‌..! ఏపీలో రాజ్యసభ స్థానానికి ఎలక్షన్‌ కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో.. ఏపీలో రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. ఈనెల 29 వరకు నామినేషన్ల స్వీకరణకు గడువుంది. మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు. 2028 జూన్‌ వరకు పదవీకాలం ఉండగానే విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో.. ఈ ఎన్నిక అనివార్యమైంది....
Read More...

Advertisement