వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..!

By Ravi
On
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..!

హైదరాబాద్‌ లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో హై కేర్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. కార్వాన్ భాంజావాడిలో ఉండే ఎల్లయ్య ఆయాసంగా ఉందని లంగర్ హౌస్ హై కేర్ హాస్పిటల్‌కి చెక్ అప్ కోసం వచ్చాడు. అక్కడి వైద్యులు ఈసీజీ చేసిన తర్వాత ఎలాంటి ప్రమాదం లేదని.. 24 గంటలు అబ్జర్వేషన్‌లో పెట్టాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. కాసేపు గడిచాక ఎల్లయ్య ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. తమ వద్ద కార్డియో స్పెషలిస్ట్ లేడని వెంటనే తీసుకుపోవాలని బంధువులకు చెప్పారు. అంతలోనే ఎల్లయ్య మృతిచెందడంతో.. హాస్పిటల్ ఎదుట పెద్ద ఎత్తున చేరిన మృతుడి బంధువులు ధర్నా నిర్వహించారు.

Advertisement

Latest News

కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్.. కూలీ మూవీలో పూజా హెగ్దే స్పెషల్ సాంగ్..
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రజంట్ రజనీకాంత్ తో కలిసి పాన్ ఇండియా మూవీ కూలీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది...
ఓజీ ఫస్ట్ సింగిల్ పై క్రేజీ అప్డేట్..
ప్ర‌జాద‌ర్బార్‌కు విన‌తుల వెల్లువ‌..!
హెచ్‌సీయూలో చెట్ల నరికివేతపై సుప్రీం సీరియస్‌..!
జైలర్ 2 లో ఆ స్టార్ యాక్టర్.. అఫీషియల్..
నారాయణపూర్-కొండగావ్ అడవుల్లో ఎన్‌కౌంటర్..?
ఇంద్రకీలాద్రిలో పార్కింగ్‌ చేసిన కారులో నుంచి బంగారం మాయం..!