వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..!

By Ravi
On
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..!

హైదరాబాద్‌ లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో హై కేర్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. కార్వాన్ భాంజావాడిలో ఉండే ఎల్లయ్య ఆయాసంగా ఉందని లంగర్ హౌస్ హై కేర్ హాస్పిటల్‌కి చెక్ అప్ కోసం వచ్చాడు. అక్కడి వైద్యులు ఈసీజీ చేసిన తర్వాత ఎలాంటి ప్రమాదం లేదని.. 24 గంటలు అబ్జర్వేషన్‌లో పెట్టాలని కుటుంబ సభ్యులకు తెలిపారు. కాసేపు గడిచాక ఎల్లయ్య ఆరోగ్యం మరింత క్షీణించడంతో.. తమ వద్ద కార్డియో స్పెషలిస్ట్ లేడని వెంటనే తీసుకుపోవాలని బంధువులకు చెప్పారు. అంతలోనే ఎల్లయ్య మృతిచెందడంతో.. హాస్పిటల్ ఎదుట పెద్ద ఎత్తున చేరిన మృతుడి బంధువులు ధర్నా నిర్వహించారు.

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!