మహాత్మా జ్యోతి రావు ఫూలే ఆదర్శప్రాయుడు..!
By Ravi
On
ఎందరో మహనీయుల పోరాట ఫలితంగానే అన్ని హక్కులు సాధించుకోగలిగామని, ఆ మహనీయుల్లో మహాత్మా జ్యోతి రావు ఫూలే ఆదర్శప్రాయుడని అన్నారు ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు. ఆయన జయంతిని పురస్కరించుకొని రామతీర్థం జంక్షన్లో ఉన్న ఫూలే విగ్రహానికి కూటమి నాయకులతో కలిసి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీజీఎమ్ ఆనందరావు, ముప్పిడి సురేష్, బెండు మల్లేశ్వరరావు, పిసిని జగన్నాథం నాయుడు, లంక ప్రభాకరరావు, పిన్నింటి బానోజీ నాయుడు, గొర్లె శ్రీనివాసరావు, పైడి అప్పడుదొర, మండపాక కనకరావు, ముక్కు ఆదినారాయణ, రౌతు శ్రీనివాసరావు, వడ్డాది శ్రీనివాసరావు, మహంతి అనంత్, మాడుగుల శ్రీనివాసరావు, దన్నాన సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.
Related Posts
Latest News
19 Apr 2025 17:51:02
- నకిలీ సర్టిఫికెట్స్కు కేరాఫ్గా కడియం డాక్యుమెంట్ రైటర్స్- బతికుండగానే డెత్ నర్టిఫికెట్స్- 2014లో చనిపోతే.. 2007లో చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ - తవ్వేకొద్దీ బయటపడుతున్న రైటర్ల...