జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!
By Ravi
On
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్షనే ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష విధించినందుకు బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ అందరికి మిఠాయిలు పంచారు. పేలుళ్ల బాధితులు మాట్లాడుతూ.. 2013లో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో 18 మంది మరణించగా.. 131 మంది గాయపడ్డారని చెప్పారు. అప్పటి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు.
Related Posts
Latest News
16 Apr 2025 21:22:40
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. కార్యాలయంలో అవినీతి...