జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!
By Ravi
On
దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్షనే ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష విధించినందుకు బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ అందరికి మిఠాయిలు పంచారు. పేలుళ్ల బాధితులు మాట్లాడుతూ.. 2013లో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో 18 మంది మరణించగా.. 131 మంది గాయపడ్డారని చెప్పారు. అప్పటి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సీఎం రేవంత్రెడ్డిని కోరారు.
Related Posts
Latest News
18 Apr 2025 21:42:20
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...