దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల పెంపు..!

By Ravi
On
దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల పెంపు..!

సామాన్యులపై కేంద్రం మరో భారం మోపింది. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల్ని పెంచింది. ఎల్పీజీ సిలిండర్‌పై రూ.50 ధర పెరగనుంది. ఉజ్వల పథకం కింద ఇచ్చే సిలిండర్లపై కూడా రూ.50 పెరిగింది. దీంతో సామాన్యుడిపై మరో భారం పడినట్లయింది.

Tags:

Advertisement

Latest News