దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల పెంపు..!
By Ravi
On
సామాన్యులపై కేంద్రం మరో భారం మోపింది. దేశవ్యాప్తంగా గ్యాస్ ధరల్ని పెంచింది. ఎల్పీజీ సిలిండర్పై రూ.50 ధర పెరగనుంది. ఉజ్వల పథకం కింద ఇచ్చే సిలిండర్లపై కూడా రూ.50 పెరిగింది. దీంతో సామాన్యుడిపై మరో భారం పడినట్లయింది.
Tags:
Latest News
08 Apr 2025 13:52:36
శృతి చతుర్వేది అనే ఇన్ఫ్లూయెన్సర్ కు అమెరికాలోని అలస్కా ఎయిర్ పోర్ట్ లో దారుణమైన సంఘటన ఎదురైంది. ఆమె పవర్ బ్యాంక్ కాస్త అనుమానంగా కనిపించే సరికి...