జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!

By Ravi
On
జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!

  • దిల్ సుఖ్ నగర్ బ్లాస్ట్ కేసు లో నిందితులకు ఉరి శిక్ష 
  • నిందితుల అప్పీల్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు.
  • NIA కోర్టు ఇచ్చిన తీర్పు ను సమర్దించిన హైకోర్టు.

దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు నిందితులకు ఉరిశిక్షనే ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించింది. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష విధించినందుకు బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ అందరికి మిఠాయిలు పంచారు. పేలుళ్ల బాధితులు మాట్లాడుతూ.. 2013లో జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో 18 మంది మరణించగా.. 131 మంది గాయపడ్డారని చెప్పారు. అప్పటి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.

Tags:

Advertisement

Latest News

చిట్టి డబ్బులు ఇవ్వలేదని ఎంత పని చేశారు.. చిట్టి డబ్బులు ఇవ్వలేదని ఎంత పని చేశారు..
చిట్టీ డబ్బు విషయంలో తలెత్తిన గొడవలో ఓ మహిళ కుడిచేతి చూపుడు వేలిని చిట్టి నిర్వాహకుడు గట్టిగా కొరికేశాడు. దీంతో ఊడిపోయిన వేలిని పట్టుకుని ఆస్పత్రికి వెళ్లినప్పటికీ...
సినీ ప్రియులకు షాకింగ్ న్యూస్....
తెలంగాణలో మందుబాబులకు ఊహించని షాక్
హైదరాబాద్ లో పేలుళ్లకు ప్లాన్.. భగ్నం చేసిన పోలీసులు
కలర్ ఫుల్ గా మారిన కమాండ్ కంట్రోల్ సెంటర్
హైదరాబాద్ లో మరో ప్రమాదం.. రెస్క్యూ ఆపరేషన్..50మంది సేఫ్
చర్లపల్లిలో ట్యాంకర్ లో చెలరేగిన మంటలు