ఎమ్మెల్యే వేగుళ్ళను కలిసిన డి.ఆర్.డి.ఎ పి.డి
By Ravi
On
MAHESH, MANDAPETA, TPB
బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా డి.ఆర్.డి.ఎ పి.డి గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సాయినాధ్ జయచంద్ర శుక్రవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఎమ్మెల్యే వేగుళ్ళ ను దుశ్శాలువాతో సత్కరించి, మొక్కను అందజేశారు.
Tags:
Latest News
16 Apr 2025 11:11:47
ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని నారాయణపూర్-కొండగావ్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగినట్లు తెలిసింది. నారాయణపూర్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో భద్రత సిబ్బంది...