ఎమ్మెల్యే వేగుళ్ళను కలిసిన డి.ఆర్.డి.ఎ పి.డి
By Ravi
On
MAHESH, MANDAPETA, TPB
బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా డి.ఆర్.డి.ఎ పి.డి గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సాయినాధ్ జయచంద్ర శుక్రవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఎమ్మెల్యే వేగుళ్ళ ను దుశ్శాలువాతో సత్కరించి, మొక్కను అందజేశారు.
Tags:
Related Posts
Latest News
16 Apr 2025 14:34:12
కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రజంట్ రజనీకాంత్ తో కలిసి పాన్ ఇండియా మూవీ కూలీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది...