కంచ గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ మ.2:15కు విచారించనున్న తెలంగాణ హైకోర్టు
By Ravi
On
కంచ గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ మ.2:15కు విచారించనున్న తెలంగాణ హైకోర్టు నిన్న సాయంత్రం నుంచి.. ఈరోజు వరకు చెట్లు కొట్టివేయొద్దని హైకోర్టు ఆదేశం 400 ఎకరాల్లో 3 లేక్లు, రాక్ స్టక్చర్లతో పాటు అనేక రకాల వన్యప్రాణులు ఉన్నాయని పిటిషన్లు ఫారెస్ట్ ల్యాండ్ కాదని ప్రభుత్వం వాదనలు.
Tags:
Latest News
15 Apr 2025 19:56:23
హైదరాబాద్ కార్ఖాన పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ప్లాట్లో అక్కాచెల్లెళ్లు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. సకాలంలో వివాహం కాకపోవడంతోపాటు ఇద్దరి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో మనస్తాపానికి...