కంచ గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ మ.2:15కు విచారించనున్న తెలంగాణ హైకోర్టు

By Ravi
On
 కంచ గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ మ.2:15కు విచారించనున్న తెలంగాణ హైకోర్టు

కంచ గచ్చిబౌలి భూములపై నేడు హైకోర్టులో విచారణ మ.2:15కు విచారించనున్న తెలంగాణ హైకోర్టు నిన్న సాయంత్రం నుంచి.. ఈరోజు వరకు చెట్లు కొట్టివేయొద్దని హైకోర్టు ఆదేశం 400 ఎకరాల్లో 3 లేక్‌లు, రాక్‌ స్టక్చర్లతో పాటు అనేక రకాల వన్యప్రాణులు ఉన్నాయని పిటిషన్లు ఫారెస్ట్‌ ల్యాండ్‌ కాదని ప్రభుత్వం వాదనలు.

Tags:

Advertisement

Latest News

కార్ఖానాలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..! కార్ఖానాలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..!
హైదరాబాద్‌ కార్ఖాన పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్లాట్‌లో అక్కాచెల్లెళ్లు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. సకాలంలో వివాహం కాకపోవడంతోపాటు ఇద్దరి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో మనస్తాపానికి...
కడప, అన్నమయ్య జిల్లాల్లో ఈదురుగాలులు.. వడగళ్ల బీభత్సం..!
ఎస్టీ, ఎస్సీ భూములపై కన్నేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..?
బుధవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే  పల్లెనిద్ర..! 
3 దశాబ్దాల కలని సాకారం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..!
ఏసీబీ వలలో బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌..!
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..!