డెంగ్యూ భయం గుప్పిట్లో దుండిగల్ లోని పలు కాలనీలు

By Ravi
On
డెంగ్యూ భయం గుప్పిట్లో దుండిగల్ లోని పలు కాలనీలు

దుండిగల్ మున్సిపాలిటీలో భయపెడుతున్న డెంగ్యూ జ్వరాలు 15రోజులుగా మురుగునీటిలోనే నివాసం అంటున్న జనాలు ఆస్పత్రులకు క్యూ కడుతున్న మల్లంపేట రామచంద్రయ్య కాలనీ వాసులు

 

శివారు ప్రాంతాలలోని దుండిగల్ మున్సిపాలిటీలో డెంగ్యూ జ్వరాలు భయపెడుతున్నాయి. నివాసాల మధ్య డ్రైనేజీ పొంగి ప్రవహిస్తున్నా..అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేట్ రామచంద్రయ్య కాలనీలో 15 రోజులుగా మురుగునీటితో ప్రజలు సావాసం చేస్తున్నారు. డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని తీవ్ర అవస్థలు పడుతున్నామని మున్సిపల్ కమిషనర్ కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మనుషులు ఆరోగ్యాలు పాడవుతున్న పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు స్థానికులు వేడుకుంటున్నారు.

Tags:

Advertisement

Latest News

యజమానిని కరిచి చంపిన పెంపుడు కుక్క.. దర్యాప్తు చేస్తున్న మధురానగర్ పోలీసులు యజమానిని కరిచి చంపిన పెంపుడు కుక్క.. దర్యాప్తు చేస్తున్న మధురానగర్ పోలీసులు
మధురానగర్ లో తీవ్ర కలకలం రేగింది. పెంపుడు కుక్క కరిచి వ్యక్తి మృతి చెందడంటూ ప్రచారం జరగడంతో జనం ఆ ఇంటికి పోటెత్తారు. స్థానిక ప్రాంతంలో ఉన్న...
బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం
దుండిగల్ రెవెన్యూ అధికారులకు షాకిచ్చిన తండా యువకులు
అల్వాల్ లో దారుణం.. వృద్ధ దంపతుల హత్య
సుభాష్ నగర్ లో అపార్ట్మెంట్ పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య
ఎరక్కపై ఇరుక్కున్న యూట్యూబర్ అన్వేష్.. ప్రపంచ యాత్రికుడిపై కేసు నమోదు