17వ వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన ఎస్ఎన్ఎల్ఎస్ కాలనీ నర్సింహస్వామి దేవాలయం

By Ravi
On
17వ వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైన ఎస్ఎన్ఎల్ఎస్ కాలనీ నర్సింహస్వామి దేవాలయం

బాలాపూర్:

బాలాపూర్ చౌరస్తాలోని ఎస్ఎల్ఎన్ఎస్ కాలనీలో ఉన్న శ్రీ లక్ష్మి నరసింహ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం 17వ వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ఈనెల 19వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాలనీ అధ్యక్షుడు దిండు భూపేష్ గౌడ్ తెలిపారు.

ఈ సందర్భంగా ఒక కరపత్రం విడుదల చేశారు, ఇందులో ఉత్సవాల వివరాలను వెల్లడించారు. 23వ తేదీన నరసింహ స్వామి తిరుకల్యాణోత్సవం ప్రత్యేకంగా జరగనున్నట్లు వారు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామి వారి కృపను పొందాలని ఆలయ కమిటీ ఆహ్వానించింది.

భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొని ఆధ్యాత్మిక అనుభూతిని పొందాలని నిర్వాహకులు కోరారు.

Tags:

Advertisement

Latest News

హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..! హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!
హైదరాబాద్ TPN : నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ అష్రఫ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. గతంలో అష్రఫ్ లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో డబల్ మర్డర్స్‌లో నిందితుడిగా...
వేసవి తాపానికి శివయ్య భక్తుల ఇక్కట్లు..!
ఉత్తమ లక్ష్యాలతో యువత అభ్యున్నతిని సాధించాలి
స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న- మంత్రి గుమ్మడి సంధ్యారాణి
అగ్నిప్రమాదం బాధితులకు అండగా టిడిపి ఇంచార్జ్ కర్రోతు బంగార్రాజు
మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..
ప్రతిపక్షాలపై అమెరికా అధ్యక్షుడు ఆగ్రహం..