విద్యుత్ శాఖ మంత్రుల కీలక సమావేశానికి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హాజరు

By Ravi
On
విద్యుత్ శాఖ మంత్రుల కీలక సమావేశానికి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హాజరు

లఖ్‌నవూలో శనివారం జరిగే విద్యుత్ శాఖ మంత్రుల కీలక సమావేశానికి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ హాజరుకానున్నారు. ఈ సమావేశం కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశోనాయక్‌ అధ్యక్షతన జరుగనుంది.

ఈ సమావేశంలో దేశం మొత్తం నుండి వివిధ రాష్ట్రాల విద్యుత్ శాఖ మంత్రులు హాజరై డిస్కంల ఆర్థిక పరిస్థితులు, వాటి బకాయిల వల్ల ఏర్పడిన అప్పుల ఊబిలను సమీక్షించనున్నారు. డిస్కంలను నష్టాల నుంచి లాభాల బాటపై తీసుకెళ్లేందుకు, సంబంధిత అధికారులు తదితర అంశాలపై చర్చించనున్నారు.

అంతేగాక, రాష్ట్రాల డిస్కంలు నష్టాల నుంచి కోలుకోవడానికి, విద్యుత్ శాఖ మంత్రులు కేంద్రానికి పలు వినతులు చేస్తూ, కేంద్రం నుండి అందే పథకాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సహాయ సహకారాలను కోరే అవకాశముంది.

Tags:

Advertisement

Latest News

ఎన్టీఆర్, నీల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..? ఎన్టీఆర్, నీల్ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..?
పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రజంట్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ లో యాక్ట్ చేస్తున్నారు. వాటిల్లో సెన్సేషనల్ మాస్...
ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్ధాల‌తో పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ప్ర‌మాదం..!
బారువా బీచ్ ఫెస్టివల్‌ని ప్రారంభించిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు..!
పశ్చిమ్‌బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి : వీహెచ్‌పీ
అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రాకు అభినందనలు..!
తెలంగాణ పోలీసులపై కిడ్నాప్‌ కేసు..!
హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!