న్యాయవాది ఇజ్రాయిల్ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి

By Ravi
On
న్యాయవాది ఇజ్రాయిల్ చిత్రపటానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లా, 28/03/2025

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరు గ్రామంలో న్యాయవాది ఇజ్రాయిల్ చిత్రపటానికి మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, "న్యాయవ్యవస్థలో పనిచేస్తున్న న్యాయవాదులకే రక్షణ కరువైందని" ఆవేదన వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్ హత్యను ఘాటుగా ఖండిస్తూ, "నిందితునికి కఠిన శిక్షలు పడేవిధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీస్ అధికారులను కోరుతున్నాను" అని అన్నారు.

ఈ సందర్భంగా, సబితా ఇంద్రారెడ్డి ఇజ్రాయిల్ కుటుంబ సభ్యులను పరామర్శించి, "వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటానని" హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..! పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..!
హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి...
థగ్ లైఫ్ మూవీ కోసం మణిరత్నం, కమల్..
బోరబండలో అడ్డుకంచెతో మహిళల ఇబ్బందులు..!
రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..!
అఘోరీ కోసం ప్రొడ్యూసర్ల వేట..!
శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!