తల్లి 15 రోజుల పాపను హత్య: మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

By Ravi
On
తల్లి 15 రోజుల పాపను హత్య: మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

మైలార్ దేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శోకాజనకమైన ఘటన చోటుచేసుకుంది. 15 రోజుల పాపను తల్లి హత్య చేసినట్లు సమాచారం. తల్లి తన చిన్నారి పాపను బకెట్ నీటిలో ముంచి హత్య చేసింది.

పోలీసుల దర్యాప్తు ప్రకారం, తల్లి ఆ చిన్నారిని హత్య చేసిన కారణం పెళ్లి ఖర్చులు అని తేలింది. తమిళనాడు కు చెందిన మనీ మరియు విజ్జి దంపతులు బతుకుతెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చి స్థిరపడ్డారు.
భర్త మనీ గతంలో జయ అండ్ కో కంపెనీలో పనిచేసే వ్యక్తి. అయితే, మనీకి రెండు కిడ్నీలు పాడవడం వల్ల కుటుంబం ఆర్థికంగా పెట్టుబడులు పెట్టుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంది.

భారంగా మారిన కూతురు కనీసం పెళ్లి ఖర్చులు పెరిగిపోతాయనే భయంతో తల్లి ఈ దారుణం చేసిందని పోలీసులు నిర్ధారించారు.

విషయం తెలుసుకున్న మైలార్ దేవులపల్లి పోలీస్ వారు తల్లి విజ్జిని అదుపులోకి తీసుకొని, హత్య కేసు పై దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..! పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..!
హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి...
థగ్ లైఫ్ మూవీ కోసం మణిరత్నం, కమల్..
బోరబండలో అడ్డుకంచెతో మహిళల ఇబ్బందులు..!
రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..!
అఘోరీ కోసం ప్రొడ్యూసర్ల వేట..!
శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!