శ్రీకాకుళం పట్టణం కంపోస్టు కాలనీ అభివృద్ధి పై శాసనసభలో చర్చ

By Ravi
On
శ్రీకాకుళం పట్టణం కంపోస్టు కాలనీ అభివృద్ధి పై శాసనసభలో చర్చ

  • శ్రీకాకుళం కంపోస్ట్ కాలనీలో ఉన్న 200 ఇల్లను రెగ్యులర్ చేయాలి అన్న ఎమ్మెల్యే గోండు శంకర్.
  •  సుమారు 1500 కుటుంబాల ప్రజలు ఈ కంపోస్ట్ కాలనిలో నివాస్తున్నారు.

TPN Srikakulam Rajasekhar 

Date 20/03/25

 శ్రీకాకుళం పట్టణంలో 1976 సంవత్సరం నుండి 1995 సంవత్సరం వరకు 50 సంవత్సరాలు తర్వాత ఎలక్ట్రిఫికేషన్ జరిగిందని, 1998 లో సీసీ రోడ్డు నిర్మాణం జరిగిందని గురువారం శాసనసభలో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ తెలిపారు. పట్టణంలో సుమారు 1500 కుటుంబాలు ఎలక్ట్రికల్, ఇంటి పన్నులు కడుతున్నారని వారికి రెగ్యులర్ చేయాలని తెలిపారు. కంపోస్ట్ కాలనీలో 200 కుటుంబాలు ఉన్నాయని వారికి రెగ్యులర్ చేయాలని, 345,46,48,55,56,358/1 లో మున్సిపల్ రికార్డుల్లో గోర్జు దారిగా ఉందని , దాని రెగ్యులర్ చేయాలని జీవో నెంబర్ 30, తారీకు 29-01-2025 ప్రకారం రెగ్యులర్ చేయాలని తెలిపారు. ఎలక్ట్రిఫికేషన్, మున్సిపల్ ఇంటి పన్నులు, రెగ్యులర్గా కడుతున్నారని, వారి యొక్క నివాస స్థలాలు రెగ్యులర్ చేస్తే 1500 కుటుంబాలుకు మేలు జరుగుతుందని శంకర్ తెలిపారు. శాసనసభ సమయం వృధా చేయకుండా తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని సభ ముందు ఉంచినందుకు శంకర్ కు స్పీకర్ అభినందించారు.

Tags:

Advertisement

Latest News

పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..! పశ్చిమబెంగల్‌లో హిందువులపై హింస ఆమానుషం..!
హైదరాబాద్ TPN : పశ్చిమ బెంగాల్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు నిరంజన్ యాదవ్, సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రెడ్డి...
థగ్ లైఫ్ మూవీ కోసం మణిరత్నం, కమల్..
బోరబండలో అడ్డుకంచెతో మహిళల ఇబ్బందులు..!
రూ.12 లక్షల గంజాయి స్వాధీనం..!
అఘోరీ కోసం ప్రొడ్యూసర్ల వేట..!
శ్రీకాళహస్తి టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా నాగమల్లి దుర్గాప్రసాద్..!
సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థలో ముగిసిన ఈడీ సోదాలు..!