Category
#congressparty#ibrahimpatnampolice#indirammahouses#
తెలంగాణ  రంగారెడ్డి 

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య..

ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆత్మహత్య.. ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. యాచారం మండలం చింతపట్ట గ్రామానికి చెందిన అశోక్ (47) అనే వ్యక్తి, దరఖాస్తు చేసుకున్నా కూడా తనకు ఇల్లు మంజూరు చేయలేదని మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మొదటి జాబితాలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిందని చెప్పి, తరువాత...
Read More...

Advertisement