Category
#congressparty#telanganagovernament#brsparty#vikarabadcollector#
తెలంగాణ  వికారాబాద్ 

రైతుల కష్టం.. వర్షంతో నష్టం..

రైతుల కష్టం.. వర్షంతో నష్టం.. తాండూర్: నియోజకవర్గంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో వరి ధాన్యం రైతుల గోస వర్ణనాతీతంగా మారింది. పంట చేతికి వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్లలో నెలలు గడుస్తున్నా  ధాన్యాన్ని తరలించడంలో ప్రభుత్వం విఫలం అయ్యింది. దీంతో సెంటర్ లో ఉన్న వరి ధాన్యం మొత్తం మొలికెత్తి, రైతుల పాట్లు పడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో...
Read More...

Advertisement