Category
#సింహాచలందుర్ఘటన #మోదీసానుభూతి #పీఎంఎక్స్‌గ్రేషియా #చంద్రబాబుపరిహారం #విశాఖవర్షాలు #భక్తులమరణం #గోడకూలినఘటన #ఆలయహింస
జాతీయం  Featured 

సింహాచలం ఘటనపై ప్రధాని మోడీ విచారం 

సింహాచలం ఘటనపై ప్రధాని మోడీ విచారం  ఏపీలోని విశాఖ జిల్లాలో సింహాచలం ఘటనపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఇక పీఎం సహాయ నిధి నుంచి ఎక్స్‌గ్రేషియా సైతం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున.. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విశాఖ జిల్లా సింహాచలంలో భారీ...
Read More...

Advertisement