Category
#కళ్యాణలక్ష్మిచెక్కులపంపిణీ #రంగారెడ్డిజిల్లా #కందుకూరుమాండలం #సబితాఇంద్రారెడ్డి #కాంగ్రెస్vspబీఆర్ఎస్ #రేవంత్‌రెడ్డి #బీఆర్ఎస్ఆందోళన #పేదలభూములకుదెబ్బ #తెలంగాణరాజకీయం #గ్యారంటీలవివాదం
తెలంగాణ  రంగారెడ్డి 

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో రసాభాస..!

కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో రసాభాస..! రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో కళ్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం గందరగోళంగా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతుండగా.. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పేదలకు పింఛన్లు ఇవ్వకుండా ఏం చేశారనడంతో రెండు పార్టీల నాయకుల మధ్య...
Read More...

Advertisement