Category
#rachakondapolice#jeedimetlapolicestatiin#
తెలంగాణ  మెడ్చల్ 

పార్కింగ్ చేసిన వాహనాలే వారి టార్గెట్..

పార్కింగ్ చేసిన వాహనాలే వారి టార్గెట్.. మేడ్చల్ జిల్లా : జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు దొంగిలిస్తున్న(వేరు వేరు కేసుల్లో) ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 12 లక్షల విలువ గల  8 ద్విచక్ర వాహనాలు, ఒక కారు,ఒక (అశోక్ లైల్యాండ్) గూడ్స్ వాహనం స్వాధీనం చేసుకున్నారు. నక్క శ్రీనివాస్(32) మహ్మద్ షోహెబ్(26) గత కొంత కాలంగా...
Read More...

Advertisement